బాలయ్య సినిమా ‘ఆగిపోవటం’ వెనుకనున్న రహస్యం ఇదే !

బాలయ్య సినిమా ‘ఆగిపోవటం’ వెనుకనున్న రహస్యం ఇదే..:

తెలుగు ప్రేక్షకులను దాదాపు 40 సంవత్సరాలుగా శాసిస్తున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ.కెరీర్ ఆరంభంలోనే మహామహులను పక్కకునెట్టి టాప్ స్థానాన్ని ఏలారు, తరువాత అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోయారు.

 

బాలయ్య సినిమా 'ఆగిపోవటం'

బాలయ్య సినిమా ‘ఆగిపోవటం’

 

తమ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు సినిమా మొదలు పెట్టి ఆపేసుకున్నారంటే ఆశ్చర్యపోక తప్పదు. బాలకృష్ణ సినిమా ఆగిపోయిందంటే అందరూ నర్తనశాల అని అనుకుంటారు. ఆ సినిమా కాదు, ప్రతాప రుద్రుడు అనే సినిమా. దానికే ఇప్పుడు నందమూరి అభిమానులు విక్రమసింహ భూపతిగా గుర్తుచేసుకుని ఆనందిస్తూ ఉంటారు. ఆ సినిమాను నిర్మించింది బాలయ్యకు సన్నిహితుడు భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేత గోపాల్ రెడ్డి.

 

విక్రమసింహ భూపతిగా

విక్రమసింహ భూపతిగా


ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసారు. ఇందులో భానుమతి కీలకమైన పాత్రను పోషించగా ఆమె మనవడిగా నటించారు. దాదాపుగా 60 శాతం షూటింగ్ జరిగిన ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు.

 

 భానుమతి కీలకమైన పాత్ర

భానుమతి కీలకమైన పాత్ర


కోడి రామకృష్ణ,హీరో బాలకృష్ణ,గోపాల్ రెడ్డి కొంబోలో మంగమ్మగారి మనవుడు,మువ్వ గోపాలుడు,ముద్దుల కృష్ణయ్య,ముద్దుల మేనల్లుడు వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన ఆయన, ఈ సినిమాతో తన కొడుకు భార్గవ్ ని నిర్మాతగా పరిచయం చేసారు.

 

భార్గవ్ ని నిర్మాతగా

భార్గవ్ ని నిర్మాతగా


ఈ సినిమా పూర్తి చేసే క్రమంలో నిర్మాత గోపాల్ రెడ్డి అనారోగ్యం పాలయ్యారు. తన సినిమా మొత్తం నిర్మాణంలో తాను లేకుండా పూర్తి చేయటం ఇష్టం లేని నిర్మాత అది అలానే ఆపేసారు.

 

నిర్మాత గోపాల్ రెడ్డి అనారోగ్యం

నిర్మాత గోపాల్ రెడ్డి అనారోగ్యం

 

ఆలా అనారోగ్యంతో గోపాల్ రెడ్డి చనిపోవటం జరిగింది. లేదంటే ఆ సినిమా భైరవ ద్విపం సినిమా తర్వాత మరో జానపద సినిమాగా ఉండేది. ఇప్పటికైనా కోడి రామకృష్ణ ।। భార్గవ ।। బాలయ్యను ఒప్పించి సినిమాను పూర్తి చెయ్యాలని ఉందని చెప్పుతూ ఉంటారు.

 

Read Also : https://www.legandarywood.com

About the Author

Related Posts

Leave a Reply

*