Previous Story
‘రైతు రుణమాఫీ’ చెల్లింపులపై జీవో జారీ !
Posted On 10 Mar 2019
Comment: 0
ఏపీ ప్రభుత్వం ‘రైతు రుణమాఫీ’ చెల్లింపులపై ‘జీవో జారీ’:
రైతు ‘రుణమాఫీ’ నాలుగు, ఐదు విడతలకు సంబంధించి చెల్లింపుల షెడ్యూల్ ‘జీవో జారీ’ ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది.

‘రైతు రుణమాఫీ’ చెల్లింపులపై జీవో జారీ
మార్చి నెలాఖరు, ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
Read Also: https://www.legandarywood.com