శ్రీలంకలో వరుస పేలుళ్ల.. వెనుక ఎన్టిజె !
శ్రీలంకలో వరుస పేలుళ్ల.. వెనుక ఎన్టిజె:
శ్రీలంకలో జరిగిన వరుస పేలుళ్ల మారణహోమానికి ప్రధాన సూత్రధారులు స్థానిక ఇస్లామిక్ గ్రూప్ నేషనల్ తౌహీత్ జమాత్ అని అధికార ప్రతినిధి । ఆరోగ్యశాఖ మంత్రి రజిత సేనరత్న స్పష్టం చేశారు.
నేషనల్ తౌహీద్ జమాత్ సంస్థకు అంతర్జాతీయ లింకులు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.

శ్రీలంకలో వరుస పేలుళ్ల.. వెనుక ఎన్టిజె
ఏప్రిల్ 11వ తేదీ కన్నా ముందే చర్చిలు । హోటళ్లు । విమానాశ్రయాలు తదితర ప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని విదేశీ మీడియా । ఇంటిలెజెన్స్ వర్గాలు హెచరించాయని…. ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టని పోలీసు చీఫ్ పూజిత్ జయసుందరే రాజీనామా చేయాలంటూ సేనరత్న డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు పోలీసులు 24 మందిని అరెస్టు చేశారు, దాదాపు అందరూ ఈ ఉగ్ర వాద సంస్థలో శిక్షణ పొందినట్లు తెలుస్తుంది.
కాగా, ఈ పేలుళ్లలో ఇప్పటికి వరకు 400 మంది మరణించారు లెక్కకుమించి వేల మంది గాయాల పాలయ్యారు.
Read Also: https://www.legandarywood.com