ప్రజలను ‘దగా’ చేస్తున్న వై’ఛీ’పి ‘పార్టీ’!

‘సర్వ’ నాశనం ఎలా చేయాలో తెలిసిన ‘ప్రముఖులు’ :

ఒక ప్రాంతాన్ని ఎలా ‘సర్వ’ నాశనం చేయాలో తెలిసిన ‘ప్రముఖులు’ తుగ్లక్ | హిట్లర్ లు, అలా వారిని మురిపిస్తూ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ‘ఆంధ్రప్రదేశ్’ ముఖ్యమంత్రి ‘జగన్’ మోహన్ రెడ్డి గారు. ఒక రాష్ట్ర రాజధానిని మార్చటంలో చూపించిన చొరవ, రాష్ట్ర అభివృద్ధిలో చూపివుంటే ప్రజలు ఎంతో ఆనందించేవారు.

ప్రాంతాలను| కులాలను | ప్రజలను విభజించి పాలించే వ్యక్తి ముఖ్యమంత్రి గా ఉండటం మన దౌర్భాగ్యం. కనీసం పోసానికి ఉన్న జ్ఞానం కూడా లేకపోవటం విచారకరం.

War between Jagan & Posani

 War between Jagan & Posani

రైతులకు కార్లు ఉండకూడదా..  అని ప్రశ్నించారు. ‘సిగ్గు పడాలి పృథ్వీ నువ్వు ‘ అంటూ తీవ్ర పదజాలం తో సీరియస్ అయ్యారు పోసాని ” పదేళ్లుగా జగన్ నాకు తెలుసు, కులాలకీ మతాల గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు, జగన్ ని నేను గౌరవిస్తూనే ఉన్నా అంటే అదే కారణం ” అని చెప్పుకొచ్చారు పోసాని. దానికి రిప్లయ్ ఇచ్చారు పృథ్వీ.

Cold war between Battai & Posani

                                   Cold war between Battai & Posani

“నా వల్ల పార్టీ నష్టపోతోందని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.” ఎవరెవరో మాట్లాడితే నేను సమాధానం చెప్పాను అంటూ పృథ్వీ కూడా కాస్త ఘాటు గానే సమాధానం చెప్పారు.

అవగాహన లేని ‘ముఖ్యమంత్రి’ వల్ల ప్రాంతానికి | రాష్ట్రానికి | దేశానికీ ‘ప్రమాద’కర’మే’.. అంతేకాదు అవినీతి కేసులో ‘ముద్దాయి’ గా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీని అవినీతి పార్టీ అనటం అత్యంత ‘జుగుప్సాకరం’.

Read also: https://www.legandarywood.com/mass-ka-bap-new-look/

About the Author

Related Posts

Leave a Reply

*