మోహన్ బాబు సరసన ఐశ్వర్యా రాయ్ !
మోహన్ బాబు సరసన ఐశ్వర్యా రాయ్:
తమిళంలో ప్రఖ్యాత రైటర్ కల్కి రచించిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా మణిరత్నం సినిమా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం విజయ్ । మహేష్ బాబు కొంబో వర్క్అవుట్ కాకపోవటంతో స్టార్ డైరెక్టర్ మణిరత్నం జయం రవి । విక్రమ్ । అమితాబ్ బచ్చన్ । ఐశ్వర్యరాయ్ । మోహన్ బాబుతో మణిరత్నం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మోహన్ బాబు సరసన ఐశ్వర్యా రాయ్
ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ని నందిని పాత్ర । పళువెటరాయర్ పాత్రకు మోహన్ బాబును ఎంపిక చేయడం ఆసక్తి కలిగిస్తోంది ఇందులో నందినిడి చాలా కన్నింగ్ పాత్ర, పెరియా పళువెటరాయర్ను బలవంతంగా పెళ్లి చేసుకుంటుంది.
ఇంకా దీని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. క్యాస్టింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత ఈ భారీ బడ్జెట్ సినిమా గురించి ప్రకటించే అవకాశముంది.
వరుస ప్లాపులతో ఉన్న మణిరత్నం గతేడాది తమిళంలో చేసిన ‘చిక్క చివంత వానమ్’ సినిమా మంచి విజయం సాధించింది. ‘పొన్నియిన్ సెల్వన్’ నవల రాయడానికి రచయితకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. ఇంకా ఈ సినిమా పూర్తి చేయటానికి ఇంకేనేళ్లు పడుతుందో మరి.
Read Also: https://www.legandarywood.com